ఎగ్జిట్ పోల్లో వైసీపీ అభ్యర్థి వంగా గీత భారీగా ఓట్ల తేడాతో ఓడిపోతున్నట్లు వెల్లడైంది. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ భారీ మెజార్టీతో గెలవబోతున్నట్లు స్పష్టం చేసింది. ఎంత కొంగు చాచి అడిగినా ఆమెకు మద్దతు ఇవ్వలేదని ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్లో తేలినట్లు ఆ సంస్థ నిర్వాకుడు పేర్కొన్నారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయినా పవన్ ఈసారి భారీ మెజార్టీతో గెలవబోతున్నట్లు తెలిపారు.
పిఠాపురంలో భారీ ఓటమి.. సంచలనం

Categories:
Related Posts

యానిమల్ రిలీజ్ ఆలస్యం కానుందా? మేకర్స్, నెట్ఫ్లిక్స్కు కోర్ట్ నోటీసులు
బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమా బ్లాక్బాస్టర్ అయింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత డిసెంబర్ 1న ...
RBI : ఒకే ఫోన్ నెంబర్ తో రెండు బ్యాంక్ ఖాతాలు కలిగి ఉన్నవారికి హెచ్చరిక.!
ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలను కలిగి ఉన్న వారికి ఆర్బిఐ కొత్త నిబంధనలను అమలులోకి తీసుకువచ్చింది. అయితే ఈ రోజుల్లో బ్యాంకు ఖాతాను ఆధార్ కార్డు ...

వాహనదారులకు బిగ్ అలర్ట్
వాహనదారుల సౌలభ్యం కోసం తీసుకొచ్చిన ఫాస్టాగ్ లకు సంబంధించి కేవైసీ అప్డేట్ని ఇప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. జనవరి 31లోపు కేవైసీ అప్డేట్ చేసుకోవాలని నేషనల్ హైవే అథారిటీ ...