ఎగ్జిట్ పోల్లో వైసీపీ అభ్యర్థి వంగా గీత భారీగా ఓట్ల తేడాతో ఓడిపోతున్నట్లు వెల్లడైంది. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ భారీ మెజార్టీతో గెలవబోతున్నట్లు స్పష్టం చేసింది. ఎంత కొంగు చాచి అడిగినా ఆమెకు మద్దతు ఇవ్వలేదని ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్లో తేలినట్లు ఆ సంస్థ నిర్వాకుడు పేర్కొన్నారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయినా పవన్ ఈసారి భారీ మెజార్టీతో గెలవబోతున్నట్లు తెలిపారు.
పిఠాపురంలో భారీ ఓటమి.. సంచలనం

Categories:
Related Posts

బిగ్ బాస్ కెప్టెన్గా గౌతమ్.మరోసారి కింగ్ మేకర్గా శివాజీ. కెప్టెన్ని డిసైడ్ చేసిన శివన్న ఓటు ?
గత రెండు వారాలుగా గౌతమ్. శివాజీని టార్గెట్ చేస్తూ. దూషిస్తూ ఉన్నాడు. అయితే ఈరోజు అదే గౌతమ్ని కెప్టెన్ని చేస్తున్నారు శివాజీ. కెప్టెన్గా. సందీప్, గౌతమ్ ఇద్దరూ ...

Telangana Election: మీకు ఓటర్ స్లిప్ అందలేదా? ఈ యాప్ ద్వారా పొందొచ్చు.
ఎన్నికలకు పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో ఓటర్లకు స్లిప్పుల పంపిణీ ముమ్మరంగా జరుగుతున్నది. దాదాపు సగానికిపైగా ఓటర్లకు అందించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ మీడియాకు ...

ఆశు రెడ్డి చాలా అందంగా ఉంది మరియు ఆమె అందచందాలను ఎదిరించడం చాలా కష్టంగా ఉంటుంది.
ఆశు రెడ్డి చాలా అందంగా ఉంది మరియు ఆమె అందచందాలను ఎదిరించడం చాలా కష్టంగా ఉంటుంది. ...
శేరిలింగంపల్లి రైల్వేస్టేషన్లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఓ వ్యక్తిని పట్టుకున్నారు
శేరిలింగంపల్లి రైల్వేస్టేషన్లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఓ వ్యక్తిని పట్టుకున్నారు పోలీసులు. పక్కా సమాచారంతోనే బుధవారం రాత్రి లింగంపల్లి స్టేషన్లో ఎంఎంటీఎస్ ట్రైన్ దిగిన రాహుల్ అనే ...