హైదరాబాద్ : షేక్పేట పరిధిలోని వినోబా నగర్లో విషాదం నెలకొంది. వీధి కుక్కల దాడిలో ఐదేండ్ల బాలుడు మృతి చెందాడు. ఈ నెల 8వ తేదీన శరత్ అనే బాలుడు తన గుడిసెలో నిద్రిస్తున్నాడు.
ఈ క్రమంలో వీధి కుక్కలు ఆ బాలుడిపై దాడి చేశాయి. తీవ్ర గాయాలపాలైన బాలుడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బాలుడు చికిత్స పొందుతూ సోమవారం ఉదయం చనిపోయాడు. శరత్ మృతితో అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. వీధి కుక్కలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
షేక్పేటలో విషాదం. వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి

Related Posts

ఒక్కరోజుకే తెగిపొయిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ వద్దని చెప్పినా వినని అధికారులు.
అట్టహాసంగా ఆదివారం ప్రారంభించిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ సోమవారం తెగిపోయింది. ఒక ముక్క విడిపోయి సముద్రంలో దూరంగా కొట్టుకుపోయింది. ఆ సయమంలో సందర్శకులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. విశాఖ ...

బండ్లగణేశ్ డ్రైవర్ భార్య ఆత్మహత్య
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రానగర్ లో ఓ మహిళా ఆత్మహత్య చేసుకుంది. తాను ఉంటున్న గదిలోనే ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు చేసుకుంది .ఘటనా ...

మంత్రి రోజాకి “బ్రహ్మాజీ” కౌంటర్
కొద్ది రోజుల క్రితం ఏపీ పర్యటక శాఖ మంత్రి రోజా మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.రోజాని ...

ఏళ్ళు మాట్లాడుకోకపోయిన కలిసి నటించిన జంటలు వీరే
ఇప్పటి వరకు టాలీవుడ్ లో మూడు జంటలు ఇలాంటివి ఉన్నాయి.మొదటగా వాణిశ్రీ, కృష్ణ గురించి మాట్లాడుకోవాలి. ఈ జంట గురించి గతంలో కూడా తెలుసుకున్నాము. విషయం ఏమిటి ...

బిగ్ బాస్ హౌస్ నుంచి గౌతమ్ అవుట్.. నాగార్జున హెచ్చరించినా ఎవిక్షన్ పాస్ ని రిజెక్ట్ చేసిన ప్రశాంత్
నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్ వీక్ కి చేరే కొద్దీ రసవత్తరంగా మారుతోంది. ప్రస్తుతం ఇంట్లో ఉన్న 8 మంది ...